క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పామర్రు, జనవరి 30: మండల పరిధిలోని బల్లిపర్రు అడ్డరోడ్డు వద్ద విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారిపై అతి వేగంతో వెళుతున్న కారు సమీపంలోని డివైడర్ కల్వర్టును గురువారం ఢీకొనగా పల్టీ కొట్టి పక్కన ఉన్న బోదెలో పడిపోయింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న మచిలీపట్నంకు చెందిన ఫొటో గ్రాఫర్ గురజాల సుధాకర్ (36) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరు జగదీష్, ప్రభాకరరావులు తీవ్రంగా గాయపడ్డారు. పామర్రు ఎస్‌ఐ ఎ గణేష్ కుమార్ కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.