క్రైమ్/లీగల్

రిమాండ్ ఖైదీ మృతిపై మెజిస్టీరియల్ దర్యాఘ్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జూన్ 18 : ఏలూరుకు చెందిన రిమాండ్ ఖైదీ తెంటు గోవిందరావు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం పొందుతూ మరణించిన సంఘటనపై మెజిస్టీరియల్ దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు ఏలూరు ఆర్‌డివో జి చక్రధరరావు తెలిపారు. సంబంధిత రిమాండ్ ఖైదీ గోవిందరావు ఏలూరు జిల్లా ఆసుపత్రిలో వైద్యం పొందుతూ మరణించారన్న విషయాన్ని ఏలూరు జైలు సూపరింటెండెంట్, వన్‌టౌన్ స్టేషన్ హౌస్ అధికారి తెలియజేసారని ఈ విషయంలో సదరు వ్యక్తి మరణం గురించి ఈ నెల 30వ తేదీ ఉదయం 10 గంటలకు ఏలూరు ఆర్‌డివో కార్యాలయంలో మెజిస్టీరియల్ విచారణ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సదరు విషయంపై ఎవరైనా తెలిసిన వ్యక్తులు, చూసిన వ్యక్తులు, మరణించిన వారి రక్త సంబంధీకులు సదరు విషయానికి సంబంధించిన ఇతర వ్యక్తుదలు ఎవరైనా పైన తెలిపిన సంఘటనకు సంబంధించిన వివరాలతో వాంగ్మూలం ఇచ్చేందుకు జూన్ 30వ తేదీ ఉదయం 11 గంటలకు ఏలూరు ఆర్‌డివో కార్యాలయానికి హాజరై సంబంధిత సంఘటనకు సంబంధించిన వివరాలతో వాంగ్మూలం ఇవ్వవలసిందిగా కోరుతున్నట్లు ఏలూరు ఆర్‌డివో, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ చక్రధరరావు కోరారు.