క్రైమ్/లీగల్

రైలు ఢీకొని కియా కార్మికుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెనుకొండ, జూలై 5 : మండల పరిధిలోని కియా ఫ్యాక్టరీ సమీపంలో గురువారం రైలు ఢీకొనడంతో కియా కార్మికుడు దీపక్‌సింగ్ (25) అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు కాలకృత్యాలు తీర్చుకునేందుకు రైలు పట్టాలు దాటుతుండగా ప్రమాదవశాత్తు రైలు ఢీకొంది. దీంతో మృతదేహం నుజ్జునుజ్జయింది. మృతుడి స్వగ్రామం గురుదాస్ జిల్లా గోవిందపుర్‌కు చెందినట్లు గుర్తించారు. రెండు నెలల క్రితం కియాలోని టీఎంఐ విభాగంలో పనిచేసేందుకు వచ్చాడు. హిందూపురం రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.