క్రైమ్/లీగల్
రైలు కింద పడి వృద్ధుడి మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 12 August 2018
చెనే్నకొత్తపల్లి, ఆగస్టు 12 : మండల పరిధిలోని ఎన్ఎస్ గేట్లో ఆదివారం సాయంత్రం ఓ గుర్తుతెలియని వృద్ధుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే కానిస్టేబుల్ నాగరాజు తెలిపిన వివరాల మేరకు ఎన్ఎస్ గేట్లో సాయంకాలం సమయంలో గుర్తుతెలియని వృద్ధుడు గూడ్సు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. మృతుడికి 58 సంవత్సరాలు వయస్సు కలిగి వుంటుందన్నారు. అయితే మృతుడు ఎవరన్నది తెలియాల్సి వుందన్నారు. పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి శవాన్ని తరలించారు. హిందూపురం రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.