క్రైమ్/లీగల్
ముందస్తు ఎన్నికలపై సుప్రీంలో 1న విచారణ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 25 September 2018
న్యూఢిల్లీ, సెప్టెంబరు 24: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలపై దాఖలైన పిటిషన్పై అక్టోబర్ 1న విచారణ చేపడతామని సుప్రీం కోర్టు తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలను సవాల్ చేస్తూ సిద్దిపేటకు చెందిన పోతుగంటి శశాంక్రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ముందు పిటిషన్ తరపు న్యాయవాదులు ప్రత్యేకంగా మెన్షన్ చేశారు. పిటిషన్ విచారణార్హమా కదా అన్న అంశాన్ని ధర్మాసనం వచ్చే నెల ఒకటిన నిర్ణయించనుంది.