క్రైమ్/లీగల్
విధ్యుదాఘాతంతో బాలుడు మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 8 October 2018
భీమిని, అక్టోబర్ 8: కనె్నపల్లి మండలంలోని మెట్పల్లి పంచాయతీ పరిధిలోని కుర్మగూడ గ్రామానికి చెందిన ఏడో తరగతి విద్యార్థి ఏర్జుర రాజ్కుమార్ (14) ఆదివారం రాత్రి విద్యుత్ షాకుకు గురై మృతి చెందిన సంఘటన వెలుగు చూసింది. కనె్నపల్లి ఎస్సై రాజ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. బాలుడు రాజ్కుమార్ తన ఇంట్లో కరెంట్ స్విచ్ వేసే ప్రయత్నంలో బోర్డులో వైర్లు బయటకు వచ్చిన విషయాన్ని గమనించకుండా స్విచ్ వేయడంతో విద్యుత్ వైర్లు చేతికి తగిలి అక్కడిక్కడే మృతి చెందాడని మృతుడు తల్లిదండ్రులకు ఏకైక కుమారుడు అని మృతుని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శవ పంచానామా చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.