క్రైమ్/లీగల్

లోక్‌అదాలత్ ద్వారా 225 కేసులు పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాలకొండ (టౌన్), డిసెంబర్ 8: స్థానిక న్యాయస్థానం ఆవరణలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్‌అదాలత్ ద్వారా 225 కేసులు పరిష్కారమయ్యాయి. న్యాయమూర్తి షేక్ జియా ఉద్దీన్ ఆధ్వర్యంలో న్యాయ స్థానం పరిధిలో పలు మండలాల నుంచి అధిక సంఖ్యలో కక్షిదారులు హాజరయ్యారు. ఐపీసీ-50, ఎంసీ 1, సూట్ 3, ఎల్ ఏ 10, ఈటీసీ 225, అలాగే ఇతర కేసులు 13 మొత్తం 225 కేసులు రాజీ కుదిరినట్టు న్యాయమూర్తి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు, కక్షిదారులు పాల్గొన్నారు.