క్రైమ్/లీగల్

పురుగుల మందు తాగి కార్మికుడి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘట్‌కేసర్, జనవరి 8: గుర్తు తెలియని పురుగుల తాగి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఘట్‌కేసర్ పోలీసుస్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. పోలీసుస్టేషన్ పరిధి అంకుషాపూర్ గ్రామంలోని ఫౌల్ట్రీ ఫామ్‌లో కూలీగా పని చేస్తున్న ఆర్. సామ్యెల్ (22) మంగళవారం గుర్తు తెలియని పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో పడిపోగా గమనించిన తోటి కార్మికులు ఘట్‌కేసర్‌లోని ప్రభు త్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షలు జరిపిన వైద్యులు అప్పటికే మృతి చెం దినట్లు తెలిపారని పోలీసులు పేర్కొన్నారు. మృతుడు కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం పోచంపల్లి గ్రా మానికి చెందినవాడని వలసవచ్చినట్లు తెలిపారు. ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదని చెప్పారు. కేసు నమో దు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఇన్‌స్పెక్టర్ రఘువీర్‌రెడ్డి తెలిపారు.