క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కదిరి, జనవరి 14: కర్నాటక రాష్ట్రం చిక్‌బళ్ళాపూర్ సమీపంలో ఆర్టీసీ బస్సు లారీనీ ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. మరికొంత మందికి గాయాలయ్యాయి. అనంతపురం జిల్లా కదిరి డిపో బస్సు బెంగళూరు వెళ్తుండగా చిక్‌బళ్ళాపూర్ వద్ద ఆదివారం అర్ధరాత్రి ఎదురుగా వెళ్తున్న లారీని ఢీకొంది. దీంతో బస్సు డ్రైవర్ హేమంత్‌కుమార్(35), కదిరికి చెందిన ప్రయాణికుడు నందసాయి(14) అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి.