క్రైమ్/లీగల్

వాహనం ఢీకొని ఇద్దరు కూలీల దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, ఫిబ్రవరి 20: నార్సింగి మండలంలోని పోలీసు అకాడమీ వద్ద బుధవారం తెల్లావారు ఝామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కూలీలు అక్కడిక్కడే మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయ. కర్నాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లాకు చెందిన బీమప్ప, రాములు.. ఆరెమైసమ్మ ఆలయం ప్రాంతంలో హమాలీ కూలీలుగా పనిచేస్తున్నారు. అప్పాటీ జంక్షన్ వద్ద బుధవారం ఉదయం రోడ్డు దాటుతుండగా మెహిదీపట్నం నుంచి చేవెళ్ల వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొంది.