క్రైమ్/లీగల్

రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బేతంచెర్ల, ఏప్రిల్ 2:స్థానిక రైల్వేస్టేషన్ ఫుట్ ఓవర్ బ్రిడ్జి కింద గుర్తుతెలియని 40 సంవత్సరాల వ్యక్తి రైలు కిందపడి మృతి చెందినట్లు నంద్యాల రైల్వే కానిస్టేబుల్ రఫి సోమవారం తెలిపారు. వివరాలు.. మృతుడు బ్లాక్ ప్యాంటు, తెల్ల ఆకుపచ్చ రంగు గదుల ఫుల్ చొక్కా ధరించినట్లు తెలిపారు. అతడు తెల్లవారుజామున 3గంటల సమయంలో రైలు కింద పడి వచ్చునని, దీంతో మొండెం, తల వేరైనట్లు తెలిపారు. అతడితో సంబంధం ఉన్నవారు ఆధారాలతో నంద్యాల రైల్వే పోలీసులను సంప్రదించాలన్నారు.