క్రైమ్/లీగల్

వరద మృతులు 157

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువంతనపురం/ముంబయి/బెంగళూరు/ గాంధీనగర్, ఆగస్టు 11: కర్నాటక, మహారాష్ట్ర, గుజరాత్, కేరళలలో వర్షాలు, వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 157కు పెరిగింది. ఈ రాష్ట్రాల్లో ఇంకా వరద బీభత్స పరిస్థితి కొనసాగుతూనే ఉంది. కర్నాటకలో దాదాపు అన్ని నదులు వరద తాకిడికి ఉప్పొంగుతున్నాయి. ఓ రిజర్వాయర్ నుం చి ఆదివారం ఉదయం 1.70 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో కర్నాటకలోని హంపి మునిగిపోయింది. అక్కడ ఉన్న టూరిస్టులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కర్నాటక, మహారాష్టల్ల్రో వరద పరిస్థితిని ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు.