క్రైమ్/లీగల్
మధుసూదన్ రెడ్డి ఇంటిపై ఏసీబీ దాడులు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 6 October 2019
హైదరాబాద్, అక్టోబర్ 5: తెలంగాణ జూనియర్ లెక్చర్స్ ఫోరం అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి నివాసంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహంచారు. మలక్పేటలోని ఆయన నివాసం, కార్యాలయంతో పాటు బంధువుల ఇళ్లలోనూ అధికారులు ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు మధుసూదన్రెడ్డిపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ దాడులు జరిగాయి. మధుసూదన్రెడ్డి అక్రమంగా ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు జరిపిన సోదాల్లో సుమారు రూ.50 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.