క్రైమ్/లీగల్
వ్యక్తి ఆత్మహత్య
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 27 May 2018
సోమందేపల్లి, మే 27 : మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి వద్ద రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తెల్లవారుఝామున గుర్తు తెలియని వ్యక్తి (40) రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. మృతుడు పాచీ కలర్ జీన్స్ ప్యాంట్ ధరించి ఉన్నట్లు తెలిపారు. వివరాల కోసం హిందూపురం రైల్వే పోలీసులను సంప్రదించాలన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెనుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.