చిత్తూరు
శ్రీవారి సేవలో పుష్పగిరి పీఠాధిపతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 20 September 2016
తిరుమల, సెప్టెంబర్ 19: కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని పుష్పగిరి మఠం పీఠాధిపతి విద్యాశంకర భారతి స్వామిజీ సోమవారం ఉదయం దర్శించుకున్నారు. ఉదయం విఐపి విరామ దర్శన సమయానికి ముందు ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు టిటిడి అధికారులు, అర్చకులు మహాద్వారం వద్ద ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం పీఠాధిపతికి ఆలయ అధికారులు పట్టువస్త్రం, స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు.