చిత్తూరు

రేపు తిరుపతిలో పలు ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, సెప్టెంబర్ 22: తిరుపతి నగరానికి నీటిని సరఫరాచేసే తెలుగుగంగ ప్రధాన పైప్‌లైన్‌కు అనుసంధానమైన రామాపురం పంప్ హౌస్‌లో కొత్తమోటార్లు అమర్చుతున్న కారణంగా తిరుపతి నగరంలో ఈనెల 24న నీటి సరఫరా ఉండదని ఎస్ సి సుధాకర్‌రావు గురువారం ఒక ప్రకటనలోతెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి తగునీటిని నిల్వ ఉంచుకోవాలన్నారు. నీరు అవసరమైన వారికి ట్యాంకర్ల ద్వారా సరఫరాచేస్తామని ఇతర వివరాలకోసం అధికారులను సంప్రదించాలన్నారు.