చిత్తూరు

తిరుమలలో దళారికి సహకరించిన ముగ్గురు ఉద్యోగులపై కేసు నమోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, జూలై 21: శుపథం వద్ద విలేఖరి పేరుతో ఓ దళారి రాజు కలర్ జిరాక్స్ ఆర్జిత సేవా టిక్కెట్లతో అక్రమాలకు పాల్పడుతున్న నేపథ్యంలో దళారికి సహకరించిన ముగ్గురు టిటిడి ఉద్యోగులపై గురువారం ఒన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈక్రమంలో జూనియర్ అసిస్టెంట్ గురుమూర్తి, అటెండరు ప్రకాష్‌లను సస్పెండ్ చేస్తూ టిటిడి ఇఓ ఉత్తర్వులు జారీ చేశారు. మరో ఉద్యోగికి ఈ కేసులో ఎలాంటి సంబంధం ఉన్నాయనే విషయంపై విచారణ చేస్తున్నారు.