చిత్తూరు

చిత్తూరు జాయింట్ కలెక్టర్‌గా గిరీషా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, జూలై 22: చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గా గిరీషాను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ జెసిగా ఉన్న భరత్‌గుప్తాను ప్రభుత్వం ఇటీవల శ్రీశైలం ఆలయ ఈవోగా నియమించింది. ఆయన స్థానంలో నెల్లూరు జిల్లా గూడూరు సబ్ కలెక్టర్‌గా ఉన్న గిరీషాను జిల్లా జాయింట్ కలెక్టర్‌గా నియమిస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కొత్త జాయింట్ కలెక్టర్ త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు.