రాష్ట్రీయం

అనుమానాస్పదస్థితిలో దంపతుల మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ : జిల్లాలోని కేశవపట్నంలో అనుమానాస్పదస్థితిలోదంపతులు మృతి చెందారు. భార్య ధనలక్ష్మిని భర్త గొడ్డలితో నరికి చంపినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భార్య హత్య అనంతరం భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.