ఆంధ్రప్రదేశ్
ముద్రగడ దీక్షపై అనుమానాలు...
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 20 September 2016
రాజమండ్రి: మధుమేహ వ్యాధిగ్రస్తుడు 7 రోజుల పాటు భోజనం మానేస్తేనే షుగర్ లెవల్స్ పడిపోతాయని, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం 7 రోజులు దీక్ష చేసినా షుగర్ లెవల్స్లో ఏమీ తేడా రాలేదని కాపు కార్పొరేషన్ చైర్మన్ రామానుజయ మంగళవారం అన్నారు. ముద్రగడ దీక్షపై తనకు అనుమానాలున్నాయని, షుగర్ లెవల్స్లో మార్పు ఉండదని ముద్రగడ నిరూపిస్తే, తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని రామానుజయ సవాలు విసిరారు.