ఆంధ్రప్రదేశ్‌

వైభవంగా పద్మనాభుని దీపోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పద్మనాభం, డిసెంబర్ 10: విశాఖ జిల్లా పద్మనాభం గ్రామంలోని అనంత పద్మనాభస్వామి దీపోత్సవం గురువారం అత్యంత వైభవంగా జరిగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తులు ఆలయం ఉన్న కొండ మెట్లపై భక్తిప్రపత్తులతో దీపాలు వెలిగించారు. రాష్టమ్రంత్రులు గంటా శ్రీనివాసరావు, మృణాళిని, తదితర ప్రముఖులు దీపోత్సవానికి హాజరై ఆలయంలో పూజలు నిర్వహించారు. (చిత్రం) భక్తులు వెలిగించిన దీపాల వెలుగుల్లో పద్మనాభుని కొండ