ఆంధ్రప్రదేశ్
నిర్వాసితులను రెచ్చగొట్టొద్దు: మంత్రి దేవినేని
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 30 April 2016
విశాఖ: ప్రాజెక్టులు పూర్తయితే చంద్రబాబుకు మంచిపేరు వస్తుందన్న కక్షతో వైకాపా అధినేత జగన్ పోలవరం ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు ఎపి మంత్రి దేవినేని ఉమ అన్నారు. పోలవరం నిర్వాసితులను రెచ్చగొడుతూ రాజకీయంగా పబ్బం గడుపుకునేందుకు జగన్ యత్నించడాన్ని ప్రజలు క్షమించరన్నారు.