ఆంధ్రప్రదేశ్
రేపటి నుంచి ఏపిలో కొత్త విద్యుత్ చార్జీలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 31 March 2016
విజయవాడ: ఏపిలో పెంచిన విద్యుత్ చార్జీలు శుక్రవారం నుంచి అమలులోకి వస్తాయి. కొత్త చార్జీలను గురువారం ఇక్కడ ఎపిఈఆర్సి చైర్మన్ భవానీ ప్రసాద్ విడుదల చేశారు. పెంచిన చార్జీల వల్ల గృహవినియోగదారులపై పెద్దగా భారం పడదు. 96 శాతం మంది ప్రజలకు ఇవి ఎలాంటి భారం కావని అధికారులు తెలిపారు. ఈ ఏడాది 783 కోట్ల రూపాయల మేరకు చార్జీలను పెంచాలని ప్రతిపాదించినా ఆ మొత్తాన్ని 216 కోట్లకు తగ్గించారు.