ఆంధ్రప్రదేశ్
ఈతకు వెళ్లి తండ్రి మృతి: పిల్లలు క్షేమం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 6 May 2016
గుంటూరు: ఇద్దరు పిల్లలతో ఈతకు వెళ్లిన తండ్రి నీట మునిగి మరణించిన విషాద సంఘటన తాడేపల్లి మండలం సీతానగరం వద్ద శుక్రవారం ఉదయం జరిగింది. లక్ష్మీనారాయణ (45) అనే వ్యక్తి తన ఇద్దరు పిల్లలతో ఈతకు కృష్ణా నది వద్దకు వెళ్లాడు. ఈత కొడుతుండగా నీటమునిగి లక్ష్మీనారాయణ మరణించగా, ఇద్దరు పిల్లలు క్షేమంగా ఒడ్డుకుచేరారు.