ఆంధ్రప్రదేశ్‌

20 మంది ప్రభుత్వ డాక్టర్లకు ఇంక్రిమెంట్లు కట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు ప్రాక్టీసు చేస్తున్న 20 మంది ప్రభుత్వ వైద్యులకు మూడేళ్లపాటు ఇంక్రిమెంట్లు నిలిపివేయాలని ఎపి సర్కారు నిర్ణయించింది. విశాఖ, విజయవాడ, గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న కొందరు సీనియర్ డాక్టర్లు ప్రైవేటు ప్రాక్టీసు చేస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు వీరిపై ఈ చర్య తీసుకున్నట్లు తెలిసింది.