ఆంధ్రప్రదేశ్‌

500 మత్తు ఇంజక్షన్లు స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం : పార్వతీపురం పోలీసులు గురువారం 500 మత్తు ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. దంగిరెడ్డి గణేష్ అనే వ్యక్తి ఒరిస్సా నుంచి విశాఖపట్నానికి మత్తు ఇంక్షన్లను తరలిస్తున్నాడని సమాచారం అందుకున్న పోలీసులు మార్గమధ్యలో అతన్ని పట్టుకుని, 500 మత్తు ఇంజక్షన్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.