ఆంధ్రప్రదేశ్‌

జగన్ రెండునాల్కల ధోరణి: ధూళిపాళ్ల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: తెలంగాణలో అక్రమ నీటి ప్రాజెక్టులను ఆపాలంటూ ఎపిలో దీక్షలు చేస్తున్న వైకాపా అధినేత జగన్ రెండు నాల్కల ధోరణి అవలంబిస్తున్నారని ప్రభుత్వ విప్ ధూళిపాళ్ల నరేంద్ర గురువారం ఆరోపించారు. తెలంగాణలో ప్రాజెక్టులు వద్దంటున్న జగన్ తన మనుషులకు అవే ప్రాజెక్టు పనులు దక్కేలా తెరాస సర్కారుపై ఒత్తిడి చేస్తున్నారని అన్నారు. కెసిఆర్‌తో ఒప్పందాలు చేసుకున్న జగన్ ఎపిలో దొంగ దీక్షలు చేస్తున్నారని ఆరోపించారు.