ఆంధ్రప్రదేశ్
విజయనగరంలో ఏనుగుల సంచారం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 8 December 2018
విజయనగరం:జిల్లాలో ఏనుగల సంచారం కలకలం రేపుతోంది. తోటపల్లి ప్రాంతంలో ఏనుగులు గుంపులు గుంపులుగా వచ్చి పంట పొలాలను ధ్వంసం చేస్తున్నాయని రైతులు ఆందోళన చేస్తున్నారు. ఏనుగులను ఒడిశా అటవీ ప్రాంతం వైపు తరిమినా మళ్లీ వస్తున్నాయని తెలిపారు. దీంతో అటవీ అధికారులు తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు.