ఆంధ్రప్రదేశ్‌

విషజ్వరాలతో 12మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం: విషజ్వరాలతో జిల్లా వ్యాప్తంగా 12 మంది మృత్యువాత పడ్డారు. 144 మందికి డెంగ్యూ, 506 మందికి మలేరియా నిర్దారణ అయ్యింది. బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తామని కలెక్టర్‌ శశిధర్ తెలిపారు.