ఆంధ్రప్రదేశ్‌

వెలగపూడిలో ఆర్థికశాఖ ఆఫీసు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం బి-బ్లాకులో రాష్ట్ర ఆర్థికశాఖ కార్యాలయాన్ని మంత్రి యనమల రామకృష్ణుడు బుధవారం ప్రారంభించారు. ఈనెల 29 నుంచి ఇక్కడ ఆర్థికశాఖ పూర్తిస్థాయిలో పనిచేస్తుందన్నారు. గత ఏడాది 11 శాతం వృద్ధిరేటుతో దేశంలోనే ఎపి అగ్రభాగాన నిలిచిందని, కేంద్రం నుంచి తగినంతగా గ్రాంట్లు వస్తే పరిపాలన ఇంకా మెరుగుపడుతుందన్నారు. కాగా, తాత్కాలిక సచివాలయ ప్రాంగణంలో కాపు ఆర్థిక సహాయ సంస్థ కార్యాలయాన్ని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రారంభించారు.