ఆంధ్రప్రదేశ్‌

కాకినాడ మహాధర్నాకు జగన్ హాజరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ: ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ వైకాపా ఆధ్వర్యంలో మంగళవారం ఇక్కడి కలెక్టర్ కార్యాలయం వద్ద మహాధర్నా జరిగింది. ఆ పార్టీ అధినేత జగన్ ధర్నా సందర్భంగా మాట్లాడుతూ, ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదన్నారు. ప్రత్యేకహోదా ఇవ్వకుంటే రాష్ట్రం అభివృద్ధి చెందే అవకాశం లేదన్నారు.