ఆంధ్రప్రదేశ్‌

గ్యాంగ్‌రేప్ కేసులో ముగ్గురు అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమండ్రి: ఇటీవల స్థానికంగా సంచలనం సృష్టించిన సామూహిక అత్యాచారం కేసులో ప్రేమ్‌కుమార్, సతీష్, మణికంఠ అనే ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. పరారీలో ఉన్న మరో నిందితుడు పలివెల రాజు అనే నిందితుడి కోసం గాలిస్తున్నారు. మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ముగ్గురు నిందితులు పోలీసులకు తెలిపారు. ఈ నలుగురు నిందితులపైన ఇదివరకే రౌడీషీట్లు ఉన్నాయి.