ఆంధ్రప్రదేశ్‌

పుష్కరాల్లో నీటమునిగి అయదుగురు విద్యార్థుల గల్లంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: పుష్కర స్నానం చేసేందుకు కృష్ణానది పాయలో మునిగిన అయదుగురు విద్యార్థులు గల్లంతైన ఘటన గుంటూరు జిల్లాలో మంగళవారం జరిగింది. నందిగామ ఘాట్ వద్ద నీళ్లు లేకపోవడంతో ఈ విద్యార్థులు కృష్ణానది పాయలోకి దిగారు. కాసేపటికే వీరి జాడ తెలియకుండా పోయింది. వీరు నందిగామ వాసులని తెలిసింది. గల్లంతైన విద్యార్థుల కోసం జాలర్ల సాయంతో అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.