ఆంధ్రప్రదేశ్‌

ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం: 20 మందికి గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు: శ్రీశైలం నుంచి ప్రొద్దుటూరు వెళుతున్న ఆర్టీసీ బస్సు ప్రకాశం జిల్లా గండ్లకమ్మ వద్ద అదుపు తప్పి రోడ్డుపక్కన విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో గాయపడిన 20 మందిని పోలీసులు వైద్య చికిత్స నిమిత్తం మార్కాపురం ఆస్పత్రికి తరలించారు. విద్యుత్ వైర్లు బస్సుకు తగిలి ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేదని ప్రయాణీకులు చెప్పారు.