క్రైమ్/లీగల్

కాలువలో పడి వ్యక్తి గల్లంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధుర్గి, అక్టోబర్ 28 : కాలువలో పడి వ్యక్తి గల్లంతయి సంఘటన గ్రామంలో చోటు చేసుకుంది. జంగాల కాలనీకి చెందిన దుడ్డుకూరి అంజయ్య(52), కృష్ణలు శనివారం రాత్రి శ్యామరాజపురం లాకుల వద్దకు చేపల వేటకు వెళ్లారు. చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తూ కాలుజారి దుడ్డుకూరి అంజయ్య కాలువలోపడి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న భార్య రాములమ్మ దుర్గి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఎస్సై సుబ్బనాయుడు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అతనికి ఇద్దరు పిల్లలున్నారు. అతని ఆచూకీ లభ్యం కాకపోవటంతో కుటుంబ సభ్యులు కాలువలో గాలింపు చేపట్టారు.