రాష్ట్రీయం
గోదావరిలో స్నానానికి వెళ్లి నలుగురు మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 31 March 2018
పోలవరం: పశ్చిమగోదావరి శివగిరిలో గోదావరిలో స్నానానికి దిగి నలుగురు వ్యక్తులు మృతి చెందారు. వీరిలో ఒక మహిళ ఉన్నారు. మృతదేహాలను శివగిరి గ్రామస్థులు వెలికితీశారు. మృతులు ఛత్తీస్గఢ్ వాసులై ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.