రాష్ట్రీయం

శ్రీరాంసాగర్‌కు జలకళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్: నిజామాబాద్‌లోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి కాకతీయ కాలువ ద్వారా 2 వేల క్యూసెక్కుల నీటిని బుధవారం ఉదయం విడుదల చేశారు. సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ శ్రీనివాస్‌రెడ్డి గోదావరి నీటికి పూజలు చేసి నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1084.50 అడుగులకు చేరుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 65.294 టీఎంసీల నీరు ప్రాజెక్టులో నిల్వ ఉన్నట్లు చెప్పారు.