రాష్ట్రీయం

గవర్నర్‌ను కలిసిన టిఎస్సీపీఎస్సీ చైర్మన్ చక్రపాణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: గవర్నర్ నరసింహన్‌తో టీఎస్‌పీఎస్సీ చైర్మన్ గంటా చక్రపాణి సమావేశమయ్యారు. 2015 టీఎస్‌పీఎస్సీ రిపోర్టును గవర్నర్‌కు సమర్పించారు. అనంతరం విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ప్రభుత్వం సూచిస్తే డీఎస్సీ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఫిబ్రవరి 4, 5 తేదీల్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ జాతీయ సదస్సు ఉంటుందని చెప్పారు.