రాష్ట్రీయం

గ్రేటర్ రిజర్వేషన్లలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం : టీడీపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : గ్రేటర్ రిజర్వేషన్లలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరిగిందని టీడీపీ నేత రమేష్‌రాథోడ్ ఆరోపించారు. శనివారం నగరంలోని ఓ హోటల్లో టీడీపీ -బీజేపీ నేతలు భేటీ అయి సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా నేతలు మీడియాతో మాట్లాడారు. ఏ పార్టీ ఎన్ని సీట్లల్లో పోటీ చేస్తుందనేది ప్రధానం కాదు... అంతిమంగా టీడీపీ- బీజేపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యమని చింతల రాంచంద్రారెడ్డి అన్నారు. ఈనెల 12న నిజాం కాలేజీ ఆవరణలో టీడీపీ- బీజేపీ భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, బీజేపీ నేతలు ఈ సభకు హాజరుకానున్నారు.