రాష్ట్రీయం

తుళ్లూరులో విషాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు : తుళ్లూరు మండలం దొండపాడు ఎస్సీ కాలనీలో విషాదం నెలకొంది. రాజధాని రహదారి నిర్మాణం కోసం తీసిన గుంతలో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. మొత్తం 10 మంది చిన్నారులు ఆడుకుంటుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులను ఉప్పలపాటి అమల(9), ఉప్పలపాటి దినేష్(8), బండి సాత్విక్(6)గా గుర్తించారు. మృతుల నివాసాలలో విషాదఛాయలు అలుముకున్నాయి.