రాష్ట్రీయం

హెచ్‌సీయూలోవిచారణ జరుపుతున్న కేంద్రబృందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ :సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థి రోహిత్ మృతిపై విచారణ జరిపేందుకు కేంద్రబృందం ఢిల్లీ నుంచి వచ్చింది. ఈ బృందం సభ్యులు టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందిని ప్రశ్నించారు. మరో వైపు సెంట్రల్ యూనివర్శిటీకి విద్యార్థిసంఘాలు, మానవ హక్కుల సంఘాలు పోటెత్తటంతో ఉద్రక్తిత కొనసాగుతోంది.