రాష్ట్రీయం

హెచ్‌సీయు వీసి హత్యకు కుట్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒడిసా: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ అప్పారావు హత్యకు జరిగిన కుట్రను తూర్పు గోదావరి జిల్లా పోలీసులు ఛేదించారు. మావోయిస్టు నేత హరిభూషణ్ ఆదేశాలతో చందన్ మిశ్రా, పృథ్వీరాజ్ అనే యువకులను భద్రాచలం సరిహద్దుల్లో అదుపులోనికి తీసుకున్నారు. హెచ్‌సీయూలో దళిత స్కాలర్ రోహిత్ వేముల హత్యకు ప్రతీకారంగా ఈ హత్యకు కుట్ర పన్నినట్లు వెల్లడించారు.