ఆంధ్రప్రదేశ్‌

‘విధ్వంసం’లో భూమన పాత్రపై విచారణ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం: కాపుగర్జన సందర్భంగా తునిలో జరిగిన విధ్వంసకాండలో వైకాపా నేత భూమన కరుణాకర రెడ్డికి ప్రమేయం ఉందా? లేదా? అనే అంశంపై సిఐడి దర్యాప్తు చేస్తోందని ఎపి హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప శనివారం ఇక్కడ మీడియాతో అన్నారు. సిఐడి దర్యాప్తులో దోషులుగా తేలినవారిపై చట్టపరంగా శిక్షలు పడతాయన్నారు. కాగా, మాజీ మంత్రి ముద్రగడ చేస్తున్న దీక్షలను తమ ప్రభుత్వం పట్టించుకోదన్నారు. కాపులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటుందోన్నారు.