ఆంధ్రప్రదేశ్
ప్రజలను వంచిస్తున్న చంద్రబాబు..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 26 November 2015
నెల్లూరు: ఎ.పి. సి.ఎం. చంద్రబాబు తప్పుడు వాగ్దానాలతో ప్రజలను వంచిస్తూ పాలిస్తున్నారని వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ఆరోపించారు. నెల్లూరు జిల్లాలో వరద బాధితులను పరామర్శించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కుంటే తాము చూస్తూ ఊరుకోమన్నారు. ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకున్న వారికి పక్కా ఇళ్లు నిర్మించాలని వారు డిమాండ్ చేశారు.