ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్యేలతో జగన్ అత్యవసర భేటీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 20 February 2016
హైదరాబాద్: తన పార్టీలో అసంతృప్తితో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు టిడిపిలో చేరతారన్న ప్రచారం ఊపందుకోవడంతో వైకాపా అధినేత జగన్మోహన్రెడ్డి శనివారం ఇక్కడ అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలను పిలిపించుకొని మంతనాలు సాగిస్తున్నారు. కర్నూలు జిల్లాకు చెందిన భూమా నాగిరెడ్డి, ఆయన కుమార్తె ఎమ్మెల్యే అఖిలప్రియ నేడో రేపో టిడిపి శిబిరంలో చేరుతారని తెలియడంతో వైకాపా నేతలు విజయసాయిరెడ్డి, సజ్జెల గోపాలకృష్ణారెడ్డి రంగంలోకి దిగారు. పార్టీలో అసంతృప్తికి కారణాలేమిటన్న విషయంపై వీరు భూమాతో చర్చిస్తున్నారు.