ఆంధ్రప్రదేశ్‌

మా ఆరోపణలు నిజమని ‘కాగ్’ తేల్చింది: జగన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఎపి సర్కారు తప్పుడు విధానాలను అనుసరిస్తున్నట్లు తాము చేస్తున్న ఆరోపణలను ‘కాగ్’ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) నివేదిక సైతం తేటతెల్లం చేస్తోందని వైకాపా అధినేత వైఎస్ జగన్ అన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా తమ పార్టీ ప్రభుత్వ తీరును ఎండగట్టిందన్నారు. అమరావతి ప్రాంతంలో టిడిపి నాయకులు భారీగా భూములను కొనుగోలు చేసిన తర్వాతే అక్కడ రాజధాని ఏర్పాటు చేస్తున్నట్లు సిఎం చంద్రబాబు ప్రకటించారన్నారు. నిధులను ఇష్టానుసారం ఖర్చు చేస్తున్నారే తప్ప సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు చేయడం లేదన్నారు. ప్రభుత్వాన్ని నిలదీయడంలో తాము సభలో రాజీలేని పోరాటం చేశామన్నారు.