ఆంధ్రప్రదేశ్‌

జగన్ అవినీతిపై సిబిఐ స్పందించాలి: యనమల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: వైకాపా అధినేత వైఎస్ జగన్ అక్రమ సంపాదన గురించి పనామా పేపర్లలోనూ ప్రస్తావన ఉన్నందున సిబిఐ, ఎన్‌ఫోర్స్‌మెంటు డిపార్ట్‌మెంట్ (ఈడీ) వెంటనే స్పందించి కేసులు నమోదు చేయాలని ఎపి ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు గురువారం ఇక్కడ డిమాండ్ చేశారు. జగన్ అక్రమాస్తుల విషయమై సిబిఐ కేసుల విచారణ ఇప్పటికీ కొలిక్కిరాలేదని ఆయన గుర్తు చేశారు.