ఆంధ్రప్రదేశ్‌

వైఎస్‌ సమాధి వద్ద జగన్ నివాళులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఏడో వర్ధంతి సందర్బంగా ఇడుపులపాయలో ఆయన సమాధి వద్ద వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, కుటుంబ సభ్యులు శుక్రవారం నివాళులర్పించారు. 2009 సెప్టెంబర్ 2వతేదీన హెలికాప్టర్ ప్రమాదంలో వెఎస్సార్ మృతిచెందిన విషయం తెలిసిందే.