ఆంధ్రప్రదేశ్
తెలంగాణలో ఫిరాయింపులు జగన్కు పట్టవా?
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 26 April 2016
విశాఖ: తన పార్టీ ఎమ్మెల్యేలను టిడిపి డబ్బిచ్చి కొంటోందని గొంతు చించుకుంటున్న వైకాపా అధినేత జగన్కు తెలంగాణలో జరుగుతున్న ఫిరాయింపులు కనబడడం లేదా? అని సిపిఐ రాష్ట్ర నేత రామకృష్ణ విమర్శించారు. ఆయన మంగళవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ, రాజకీయాల్లో చంద్రబాబు, జగన్లు దొందూదొందే అని వ్యాఖ్యానించారు. అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చిన బిజెపి నేతలను ‘సేవ్ డమొక్రసీ’ యాత్ర సందర్భంగా జగన్ కలవాలనుకోవడం విడ్డూరంగా ఉందన్నారు.