ఆంధ్రప్రదేశ్‌

కరవురహిత రాష్ట్రంగా ఎపి : చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఎపిని కరవులేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని, ఇందుకు అన్నివర్గాల సహకారం అవసరమని సిఎం చంద్రబాబు అన్నారు. ఆయన శనివారం 8వేల మందితో టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తూ, ఇంకుడుగుంతలు, మొక్కల పెంపకాన్ని యుద్ధప్రాతిపదికపై చేపట్టాలన్నారు. జల సంరక్షణ అందరి బాధ్యత అన్నారు. చెత్త నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే ప్లాంట్లను విరివిగా ఏర్పాటు చేస్తామన్నారు.